Friday, October 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2కే రన్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2కే రన్

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పరిష్కరించుకుని పోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివాస్ నిర్వహించారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి మనోహరాబాద్ పోలీసులు యువత తో  కలిసి ఐక్యత పరుగు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాలిక్  మాట్లాడుతూ.. భారత తొలిప్రేమ ప్రధాని ఉప్పుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు పాటుపడి 530 పైగా సంస్థానాలను తెలియడం చేసిన మనిషి పటేల్ అని కొనియాడా రు. యువత ఆయన ఆదర్శాలను పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -