Friday, July 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ దాడుల్లో 55 మంది పాలస్తీనియన్లు మృతి

ఇజ్రాయిల్‌ దాడుల్లో 55 మంది పాలస్తీనియన్లు మృతి

- Advertisement -

గాజా : గురువారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయిల్‌ దళాలు గాజాపై దాడు ల్ని ప్రారంభించాయి. గురువారం వైమాని క, భూతల దాడులకు గాజాలో 55మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్టు వైద్య వర్గా లు తెలిపాయి. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా విమర్శించింది. ఇజ్రాయిల్‌ ఇంధనాన్ని నిలిపివేయడం వల్ల విద్యుత్‌ సరఫరా ఆగిపోయి ఆసుపత్రుల్లో రోగులు చనిపోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -