- Advertisement -
విద్యార్థులే దేశ భవిష్యత్
భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాస రావు
నవతెలంగాణ-చందుర్తి
విష్యర్తులే దేశ భవిష్యత్ అని భాజపా వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చెన్నామనే వికాస రావు అన్నారు.గురువారం చందుర్తి-మాల్యాల గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల కు సైకిలు పంపిణి చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.విద్యార్థులకు రవాణా సౌకర్యార్థం సైకిల్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరి కొండ శ్రీనివాస్, మొకిలే విజేందర్,రాకేష్ ,గంగాధర్ పాల్గొన్నారు.
- Advertisement -



