- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుధవారం సంతోష్ పండితుడు పుట్టినరోజు సందర్భంగా నోట్ బుక్స్,పెన్నులు,చాల్లేట్స్ అందజేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు.ఇందుకు అతన్ని శాలువాతో సత్కరించారు.
- Advertisement -