- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
భారత్: గిల్, రోహిత్, కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రాహుల్, అక్షర్ పటేల్, సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్దీప్, సిరాజ్.
ఆస్ట్రేలియా: మార్ష్, ట్రావిస్ హెడ్, షార్ట్, అలెక్స్ కేరీ, రెన్షా, కూపర్ కనోలి, ఒవెన్, స్టార్క్, గ్జేవియర్, హేజిల్వుడ్, జంపా.
- Advertisement -