- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా గంగారెడ్డి శనివారం విద్యార్థులకు 6 తరగతి నుండి 10వ తరగతి వరకు రెండవ విడత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
- Advertisement -



