Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్పల్ నుంచి నాగిరెడ్డిపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం...

ఉప్పల్ నుంచి నాగిరెడ్డిపల్లికి ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలోని ఏం బావిలో గల రమేశ్వరం క్షేత్రానికి ప్రత్యేక బస్సు సర్వీస్ లో బుధవారం డిఎం సత్యనారాయణ ప్రారంభించారు.  ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం ఒంటిగంటకు రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు క్యాసాని వెంకటేశ్ యాదవ్, కొంతం అశోక్ రెడ్డి, మందాడి రాజు, గాదె శ్రీకాంత్, గర్దస్ నరేష్, కాసాని కార్తీక్ యాదవులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -