- Advertisement -
నవతెలంగాణ రామన్నపేట
పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకల్లో సందర్బంగా గురువారం సాయంత్రం మండల కేంద్రంలో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ స్థానికఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో కొవ్వాతుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ సురేందర్, స్వామినాయక్, ప్రవీణ్, కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ సెల్వేరు అశోక్, నాయకులు కందుల హనుమంతు, గోదాసు శ్రీమన్నారాయణ, బీజేపీ మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి, కాంగ్రెస్పార్టీపట్టణ అధ్యక్షులు మహమ్మద్ జామిరోద్దిన్, దావునూరి వెంకటేష్, హాజర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


