Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెకుముకి సంబురాలు - 2025 విజయవంతం 

చెకుముకి సంబురాలు – 2025 విజయవంతం 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల స్థాయి చెకుముకి సంబరాలు – 2025 విజయవంతంగా ముగిశాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని  ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్, కేజీబీవీ లలో  8 ,9 ,10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ప్రతి తరగతి నుండి అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులు ఈనెల 21న జరిగే మండల స్థాయి పోటీలలో  పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఋషి రాజు, ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి, చెకుముకి కన్వీనర్ ఎల్లస్వామి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -