Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వందేమాతరం గీతం ఆలపించిన పోలీసులు, విద్యార్థులు 

వందేమాతరం గీతం ఆలపించిన పోలీసులు, విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 
వందే మాతరం జాతీయ గీతాన్ని మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచనలతో నగరం లోని 4 వ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ సతీష్, ఎస్ ఐ  శ్రీకాంత్ ఆధ్వర్యంలో పులాంగ్ ఎక్స్ రోడ్ లో స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు వందేమాతరం గీతం ఆలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -