Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్న చౌడేకర్ యోగేష్

గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్న చౌడేకర్ యోగేష్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండల కేంద్రానికి చెందిన చౌడేకర్ యోగేష్ కరీంనగర్  శాతవాహన విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పథకం అందుకున్నారు. చౌడేకర్ సంతోష్ యమున దంపతుల కుమారుడైన యోగేష్ 2020-21 సంవత్సరానికి గాను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మారుమూల మద్నూర్ గ్రామం యోగేష్ బంగారు పథకం సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -