Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బస్తాలు ఎత్తుకెళ్లిన జనం

ఉల్లి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. బస్తాలు ఎత్తుకెళ్లిన జనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న వాహనదారులు ఇదేమీ పట్టించుకోకుండా ఉల్లిపాయల కోసం ఎగబడ్డారు. అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -