Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు గాలుకుంటు టీకాలు తప్పనిసరి 

పశువులకు గాలుకుంటు టీకాలు తప్పనిసరి 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ:  పశువులకు గాలుకుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి వేయించాలని మండల పశు వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తుర్కలపల్లి , జూపల్లి లో పశువులకు గేదెలకు టీకాలు వేశారు. ఆయా గ్రామాలలో 247 ఆవులు, 71 గేదెలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈనెల 14 వరకు శిబిరాలు కొనసాగన్నాయి. ఈ కార్యక్రమంలో వి ఎల్ వో షేక్ మదర్, ఎస్ ఓ శివరాం రైతులు ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -