- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు భూష బోయిన దానయ్య(75) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి పిఎసిఎస్ చందుపట్ల బ్యాంకు తరపున చైర్మన్ మందడి లక్ష్మి నరసింహరెడ్డి రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్దింటి మల్లారెడ్డి, సంఘ సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, సయ్యద్ హనీఫ్, మొలుగు నరసింహ, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



