Friday, November 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకష్టపడిన కేసీఆర్‌ బృందానికి ధన్యవాదాలు : కేటీఆర్‌

కష్టపడిన కేసీఆర్‌ బృందానికి ధన్యవాదాలు : కేటీఆర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ ఘోర ఓటమిపాలైంది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఓడిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటామన్నారు. ‘‘నిర్విరామంగా కష్టపడిన కేసీఆర్‌ బృందానికి ధన్యవాదాలు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పనిచేసిన కార్యకర్తలకు నమస్సులు. జూబ్లీహిల్స్‌లో స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది’’ అని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -