- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ అర్బన్ టిఆర్ఎస్ పార్టీ ఆర్గనైసింగ్ సెక్రెటరీ పుండ్ర నరేష్ రెడ్డి కవిత చేపట్టిన జాగ్రతి జనం బాటకు ఆకర్షితుడై జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో మెదక్ లో జాగృతి జనం బాటలో జాగృతిలో శనివారం చేరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ జాగృతి అడ్హాక్ కమిటీ బాద్యులు కరిపే రాజు వంజరి,యెండల ప్రసాద్ పటేల్,మీసాల శంకర్ నేత,అంబటి శ్రీనివాస్ గౌడ్,సాయి నేత,పంచరెడ్డి మురళి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



