- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన మొలల సాంప్రదాయ వైద్యుడు ఎస్ ఎన్ కుమార్ కు మండలంలోని పలువురు గ్రామీణ వైద్యులు రూ.10 వేలు ఆర్ధిక సహాయాన్ని అతని సతీమణి కి శనివారం అందజేసారు. ఈ సందర్భంగా ఆర్ ఎంపీలు మాట్లాడుతూ ఆపదలో ఎవరున్నా తనకు తోచిన సహాయాన్ని అందించడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు.
- Advertisement -



