- Advertisement -
నవతెలంగాణ – గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ను బౌలింగ్కు ఆహ్వానించింది.
జట్లు
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, నితీశ్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా, టోనీ డి జోర్జీ, ట్రిస్టాన్ స్టబ్స్, కైల్ వేరీన్, మార్కో జాన్సెన్, ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహరాజ్.
- Advertisement -



