Tuesday, November 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం

కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -