Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోటా

రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు: ఎమ్మెల్యే తోటా

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేఛ్చ, సమానత్వం, సౌబ్రాహ్తృత్వాలను అందిస్తూ రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించడినది అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -