Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత

నిరుపేద కుటుంబానికి బియ్యం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోవిందారం యాదయ్య కుటుంబానికి బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యః అందజేసినట్లు మాజీ మండల అధ్యక్షుడు అంతగిరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయాన్ని సిటీ ఛానల్ కొండపాక రీపోర్టర్ సాగర్  తెలుసుకొని తనకు తెలియజేయడంతో తన వంతు సహకారంగా యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు  అంతగిరి చంద్ర శేఖర్ , యస్సి సెల్ మండల అధ్యక్షులు  కొమ్ము ప్రశాంత్, మారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -