Friday, November 28, 2025
E-PAPER
Homeజోష్యువ నాటకకర్త అజయ్ మంకెనపల్లికి "కాజానా రంగ పురస్కార్ సమారోహం – 2025" అవార్డ్

యువ నాటకకర్త అజయ్ మంకెనపల్లికి “కాజానా రంగ పురస్కార్ సమారోహం – 2025” అవార్డ్

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు రచయిత & దర్శకులు, నటులు అజయ్ మంకెనపల్లి “కాజానా రంగ పురస్కార్ సమారోహం – 2025” పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు బెంగళూరు

కాజానా(రి) అధ్యక్షులు డా. బేలూరీ రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం కాజానా కావ్య , నాటకరంగ, సినీ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు 2025 సంవత్సరానికి గాను ఎంపిక చేసినట్టు రఘునందన్ తెలిపారు. అవార్డు ప్రదానోత్సవం డిసెంబర్ 5 నుండి 7 వరకు షిమోగాలో ఉంటుందని వారు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -