- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సైబర్ మోసాల్లో నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు AIని ఎందుకు వాడట్లేదని ఆర్బీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్టు కేసులపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సైబర్ కేసుల్లో సీబీఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సూచించింది.
- Advertisement -



