- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో మండలంలోని నాచారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం కాసవేని మమత-ఓదెలు ఆన్సాన్పల్లి క్లస్టర్ లో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



