- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం దుబ్బాక మండలం రామక్కపేటలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. మహనీయుడు అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



