Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ హైకోర్టుకి ఎన్టీఆర్‌

ఢిల్లీ హైకోర్టుకి ఎన్టీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సినీనటుడు ఎన్టీఆర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులను భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరా విచారణ చేపట్టారు. 2021 ఐటీచట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -