Thursday, December 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌ బియ్యంపై అదనపు సుంకాలు..!

భారత్‌ బియ్యంపై అదనపు సుంకాలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్‌ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించాలనే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. చౌకైన విదేశీ వస్తువులు అమెరికా ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని అక్కడి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్‌ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -