Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాలకు చేరిన ఎన్నికల సిబ్బంది 

గ్రామాలకు చేరిన ఎన్నికల సిబ్బంది 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
నేడు పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే ఎన్నికల నిర్వహణకు సిబ్బంది బుధవారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మండల కేంద్రంలో పోలింగ్ సామాగ్రిని ఎన్నికల అధికారి సిబ్బందికే అందజేశారు. ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల పోలింగ్ సెంటర్లకు చేరుకొని, ఏర్పాట్లను పూర్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -