Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుఆంగ్ల విభాగంలో కుమ్మరి కృష్ణ ప్రసాద్ కు డాక్టరేట్ ప్రధానం

ఆంగ్ల విభాగంలో కుమ్మరి కృష్ణ ప్రసాద్ కు డాక్టరేట్ ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగంలో  ప్రొఫెసర్ రమణాచారి పర్యవేక్షణలో పరిశొధక విద్యార్థి కుమ్మరి కృష్ణ ప్రసాద్ “సెల్ఫ్, సొసైటీ అండ్ ద మిడిల్ క్లాస్ ఇన్ ద సెలెక్టెడ్ నావల్స్ ఆఫ్ మంజు కపూర్” అనే అంశంపై  సమర్పించిన సిద్ధాంత గ్రంథం పై బుధవారం మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా ఈఎఫ్ఎల్ యూ EFLU, హైద్రాబాద్ నుండి ప్రొఫెసర్   సోన్బా సాల్వే హాజరై సిద్ధాంత గ్రంధాన్ని సమీక్షించి కుమ్మరి కృష్ణ ప్రసాద్ కు పీహెచ్డీ  అవార్డు ప్రధానం చేయాల్సిందిగా యూనివర్సిటీ అధికారులకు సూచించినారు.

ఈ మౌఖిక పరీక్ష లో  డీన్ ప్రొఫెసర్ లావణ్య, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంటు డాక్టర్. సమత, బొర్డ్ ఆఫ్ స్టడిస్ డాక్టర్ కె.వి.రమణ చారి, ఫ్యాకల్టీ డాక్టర్ స్వామి రావు, డాక్టర్.జ్యోత్న, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్డీ సాధించిన కుమ్మరి కృష్ణ ప్రసాద్ ని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్  టీ.యాదగిరి రావు,  రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.యాదగిరి,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -