Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆటలుమైదానంలో పొగమంచు.. మ్యాచ్‌ ఆలస్యం

మైదానంలో పొగమంచు.. మ్యాచ్‌ ఆలస్యం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికా, భారత్‌ నాలుగో టీ20కి సంబంధించి మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం టాస్‌ 6.30PM గంటలకు వేయాల్సి ఉన్నప్పటికీ మైదానం పరిసర ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అధికంగా ఉంది. దీంతో 7.30 టాస్‌ మార్చడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -