Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గెలిచిన మొదటి రోజే సమస్యలపై దృష్టి పెట్టిన సర్పంచ్

గెలిచిన మొదటి రోజే సమస్యలపై దృష్టి పెట్టిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన మొదటి రోజే గ్రామ సమస్యలపై నూతన సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వార్డు మెంబర్ మోతి రామ్, ఉపాధ్యాయులు సుంకరి రాజేశ్వర్, మట్ట రమాదేవి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -