- Advertisement -
నవతెలంగాణ – అడ్డగూడూరు
మండల పరిధిలోని లక్ష్మీదేవికాలువ గ్రామ సర్పంచిగా ఎన్నికైన నూతన సర్పంచ్ వల్లంబట్ల రమాదేవి పూర్ణచంద్రరావును హైదరాబాదులోని తన నివాసంలో లక్ష్మీదేవి కాలువ గ్రామ వాసులు, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పడమటి అంజయ్య, దామర్ల వీరయ్య, కంచు గట్ల వీరభద్రి ,నీలగిరి అంతయ్య, బండి నరసయ్య, పరిపాటి శంకర్, గ్రామ శాఖ రజక సంఘ అధ్యక్షుడు అక్కినపల్లి నర్సయ్యా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



