- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు.
ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వళ్లెంకుంట గ్రామ సర్పంచ్ ఆభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ బలపర్షిన బొమ్మ రజిత-రమేష్ విజయం సాధించిన సందర్భంగా ఆదివారం మండల మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు పూలమాల,శాలువాతో ఘనంగా సన్మానించ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపి,అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు రాజు నాయక్ పాల్గొన్నారు.
- Advertisement -

