- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. బెంగళూరు వేదికగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లీ 83 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 28 ఓవర్లలో ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్లో ముంబయి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. రోహిత్ 155 పరుగులు చేశాడు.
- Advertisement -



