- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పీఎస్లో నవీన్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు.
- Advertisement -



