- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద శక్కర్గ గ్రామంలో యాసంగిలో సాగు చేసిన శనగ పంట మీద రైతులకు అవగాహన అలాగే యాజమాన్య పద్ధతులు గురించి తెలపడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి రాజు తెలియజేశారు. సబ్సిడీపై వేప నూనె మరియు 13:0:45 గ్రామ రైతులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద శక్కర్గ గ్రామ సర్పంచ్ విశాలాక్షి, సలాబత్పూర్ ఆంజనేయస్వామి టెంపుల్ చైర్మన్ రామ్ పటేల్, ఏఈవో సరోజ, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



