Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల

ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్  హై స్కూల్  పాఠశాల ఎందరో విద్యార్థిని విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందని పాఠశాల ఉపాధ్యాయ బృందం అన్నారు. పాఠశాల యందు శనివారం ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్ జన్మదిన వేడుకలు సంబరంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎనాక్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్, ఉపాధ్యాయిని బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -