- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దంపతులను హైదరాబాదులోని వారి నివాసంలో ఉప్పునుంతల మండలం ముల్గర గ్రామానికి చెందిన తోటపల్లి మహేష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి, జ్ఞాపకంగా ఫోటో ఫ్రేమ్ను గిఫ్ట్గా అందజేశారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
- Advertisement -



