- Advertisement -
నవతెలంగాణ – పెంచికల్ పేట్ : మండలంలోని అగర్ గూడ గ్రామానికి చెందిన చౌదరి భాస్కర్ కు రూ. 60,000/-, జాడి ధర్మక్కకు రూ .25,500/- సీఎం సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను బుధవారం బీజేపీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆలం శంకర్, జీజేవైఎం అధ్యక్షులు పాలే సంతోష్, నాయకులు వగాడి కిషన్, దుర్గం పుల్లయ్య,రాంటేంకి మధుకర్,ఆలం బానయ్య, గణపతి పాల్గొన్నారు.
- Advertisement -



