- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్ : సోమవారం సాయంత్రం మండలంలోని పిప్పిరియల్ తాండ సమీపంలోని గల నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో ముగ్గురు యువకులు గల్లంతు అయినట్టు స్థానికులు తెలిపారు. ఈ ముగ్గురు యువకులు ఎల్లారెడ్డి, లింగారెడ్డిపేట, సోమర్ పేట గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -