Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్క్రిస్టల్‌ నుంచి రెండు కలుపు మందులు

క్రిస్టల్‌ నుంచి రెండు కలుపు మందులు

- Advertisement -

హైదరాబాద్‌ : వ్యవసాయ రసాయ న ఉత్పత్తుల కంపెనీ క్రిస్టల్‌ క్రాప్‌ కొత్తగా రెండు కలుపు మందులను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. వరి సాగు కోసం రైస్‌యాక్ట్‌, పత్తి కోసం తదుపరి తరం పురుగుమందు జివోరా ను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఇవి పురుగు మందుల అమ్మకాల్లో తమ పోర్టుపోలియోను మరింత పెంచనున్నాయని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇవి 45 గ్రాముల నుంచి 1 కిలో ప్యాక్‌లో లభిస్తాయని పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad