Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నిషేదంపై అవగాన.!

ప్లాస్టిక్ నిషేదంపై అవగాన.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గురువారం కాటారం గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్నీ మండల ఎంపిడిఓ, ఎపిఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురవీధుల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశాలు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -