- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం) : ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గురువారం కాటారం గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్నీ మండల ఎంపిడిఓ, ఎపిఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురవీధుల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశాలు, అంగన్వాడీ టీచర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -