- Advertisement -
![]() |
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని అనంతారం గ్రామానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు పక్కీరు కొండల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎర్ర కళ్ళమ్మ శ్రీరాములు, మాజీ ఉప సర్పంచ్ విఠల్ వెంకటేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు జహంగీర్, నరసింహ, పద్మ, పాండు, ఎర్ర మహేష్,చిన్న అంజయ్య, ప్రదీప్ ,పంచాయతీ సెక్రటరీ నర్సింగరావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -