Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన దినోత్సవం

కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రక్తదాన దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి : నిజాంబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నాయకులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి, జిల్లా యువ నాయకులు ఉమ్మాజి నరేష్, రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్, నిజామాబాద్ రూరల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సొప్పరీ వినోద్ రూరల్ జనరల్ సెక్రెటరీ ఆకాష్ జిల్లా యూత్ కాంగ్రెస్  ఉపాధ్యక్షులు కిరణ్ అనుపాల్, మండలాల యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -