Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మృతుని కుటుంబానికి కాగ్రెస్ నాయకుల పరామర్శ.!

మృతుని కుటుంబానికి కాగ్రెస్ నాయకుల పరామర్శ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఉస్మాన్ ఇటీవల మానేరులో పడి ప్రమాదశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం మృతుని కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, ఎస్టీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్ పరమర్షించి,అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని,ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కలిమోద్దీన్,ఎడ్ల రామ్,శంకర్,రాజిరెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, పావిరాల లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad