- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి గురువారం ఉదయం 11.30గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అర్వింద్కు నోటీసులు ఇచ్చారు.
- Advertisement -