- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం సీఎంఓలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రమేష్, సీజీఎం ప్రభాకర్ కలిసారు. ఈ సందర్భంగా ఆగస్టు 1 వ తేదీన జరగనున్న నవతెలంగాణ దినపత్రిక వార్షికోత్పావానికి ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో సీఎంఓలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -