Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సబ్ కలెక్టర్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సబ్ కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : కస్తూర్బా పాఠశాలను అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. బుధవారం మండల కేంద్రంలో గల కస్తూర్బా పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య, తహసిల్దార్, ఆర్ ఐ అశోక్ రాజ్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -