Thursday, July 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రైలు పట్టాలపై తల..మొండెం వేరు వేరుగా!

రైలు పట్టాలపై తల..మొండెం వేరు వేరుగా!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హనుమకొండ జిల్లా న్యూ శాయంపేట శివారులో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. మృతుడి వద్ద సెల్‌ఫోన్ గానీ, ఎలాంటి గుర్తింపు పత్రాలు గానీ లభించలేదు. ఈ ఘటనపై జీఆర్పీ వరంగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మృతుడి పూర్తి వివరాల కోసం జీఆర్పీ వరంగల్ పోలీసులను సంప్రదించగలరని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -