Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Vanamahothsavam: మొక్కలు నాటిన అధికారులు 

Vanamahothsavam: మొక్కలు నాటిన అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : వనమహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో ప్రత్యేక అధికారి, డీపీఓ మురళితో కలిసి ఎంపీడీఓ రాజేశ్వర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మి నారాయణ,  పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఉపాధి హామీ పథకం ఏపీఓ మధు, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి సిబ్బంది కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -